రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్యానర్లు కడుతుండగా కరెంట్ షాక్
Published on Thu, 04/06/2017 - 15:02
హైదరాబాద్: ఓ సెల్ఫోన్ కంపెనీ ప్రచారం కోసం బ్యానర్లు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం మధ్యాహ్నం జీడిమెట్ల షాపూర్నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఓ సెల్ఫోన్ విక్రయ సంస్థ ప్రచారం కోసం కరెంటు స్తంభాలకు బ్యానర్లు, జెండాలు కడుతున్నారు. అయితే, ఓ స్తంభం వద్ద ప్రమాదవశాత్తు తీగలు తాకటంతో అక్బర్, ఇంతియాజ్, ఇమ్రాన్ అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
#
Tags