నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
Published on Wed, 07/19/2017 - 17:53
హైదరాబాద్ : నగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయింది. సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం తొమ్మిదిమందిని అరెస్ట్ చేశారు. కూకట్పల్లికి చెందిన రఘువంశీధర్ రెడ్డి, మల్లికార్జునరావు, మహేంద్రహిల్స్ నివాసి అభినవ్ మహేందర్, అలాగే బెంగళూరుకు చెందిన క్రిస్టోఫర్లతో పాటు అరెస్ట్ అయినవారిలో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారు.
వీరందర్ని ఇవాళ బంజారాహిల్స్ రోడ్ నంబర్.12లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 300 గ్రాములు కొకైన్, 42 గ్రాముల పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులు వాడిన నిస్సాన్ సన్నీ కారు (AP10BE9509)ను జప్తు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags