డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వాహనంపై నుంచి జారి పడి మహిళ మృతి
Published on Tue, 08/11/2015 - 17:35
హైదరాబాద్: ప్రమాదవశాత్తూ వాహనంపై నుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం పెద్ద అంబర్పేట వద్ద మంగళవారం జరిగింది. బడంగ్పేటకు చెందిన లక్ష్మి, మరో వ్యక్తితో కలిసి యాక్టీవా వాహనంపై అబ్దుల్లాపూర్మెట్ వైపు వెళుతోంది. ఆ సమయంలో లక్ష్మి వాహనంపై నుంచి జారి కింద పడిపోవడంతో తలకు పెద్ద గాయం అయింది. 108 వాహన సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను పరీక్షించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.
#
Tags