బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పుట్టినరోజు వేడుకల్లో విషాదం
Published on Sat, 05/20/2017 - 12:44
హైదరాబాద్: తన పుట్టిన రోజు వేడుకల్లో మద్యం తాగిన యువకుడు ఇంటి పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో శనివారం చోటు చేసుకుంది. సైదాబాద్ సింగరేణికాలనీలో గౌతమ్ అనే యువకుడు స్నేహితులతో పెంట్హౌస్లో పుట్టునరోజు వేడుకలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి గౌతమ్ మద్యం సేవించాడు.
మద్యం మత్తులో ఉన్న గౌతమ్ ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు పై నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు ఘటనా స్థలాలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags