రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎంసెట్ స్కామ్లో మరో వ్యక్తి అరెస్ట్
Published on Fri, 08/19/2016 - 20:19
ఎంసెట్ లీకేజీ కుంభకోణంలో ఢిల్లీకి చెందిన అశ్వినీకుమార్ థోమర్ అనే వ్యక్తిని సీఐడీ అరెస్టు చేసింది. అశ్వినీకుమార్ ఢిల్లీలో ఆకృతి కన్సల్టెన్సీ పేరిట కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడని... ఎంసెట్-2 లీకేజీ సూత్రధారులతో సంబంధాలు పెట్టుకొని ఇద్దరు విద్యార్థులకు ప్రత్యేక’ శిక్షణ ఇప్పించాడని సీఐడీ విచారణలో వెలుగు చూసింది. ఆ ఇద్దరిని ఎంసెట్-2 పరీక్షకు రెండు రోజుల ముందు బెంగళూరులో నిర్వహించిన క్యాంపుకు తరలించి శిక్షణ ఇప్పించాడని తేలింది. ఈ నేపథ్యంలో అశ్వినీకుమార్ను అరెస్టు చేసినట్లు సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా శుక్రవారం వెల్లడించారు. ఆయన ద్వారా సూత్రధారులను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
#
Tags