నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పుష్కరాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
Published on Wed, 03/16/2016 - 19:20
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా పుష్కరాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈ సమావేశంలో పుష్కరాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, మాణిక్యలరావులను ఉపసంఘంలో సభ్యులుగా నియమించారు. ఈ సమావేశానికి మంత్రులు మాణిక్యలరావు, చినరాజప్పతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
#
Tags