వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పెరగనున్న ఎమ్మెల్యేల జీతాలు
Published on Sat, 03/26/2016 - 11:07
ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు త్వరలోనే పెరగనున్నాయి. ప్రస్తుతం రూ. 95 వేల వరకు ఉన్న జీతం దాదాపు రూ. 1.50 లక్షల వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హెచ్ఆర్ఏ రూ. 50 వేలకు, కారు రుణం రూ. 40 లక్షలకు పెంచాలని ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని ప్రభుత్వం ఆమోదిస్తే త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీత భత్యాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
#
Tags