అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేసీఆర్కు అసదుద్దీన్ ప్రశంసలు
Published on Sat, 08/27/2016 - 12:48
హైదరాబాద్: గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలియజేశారు. ఈ మూడు ప్రాజెక్టులు 2019నాటికి పూర్తవుతాయని తాను ఆశిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అదే సమయంలో గోదావరి నది నీళ్లు ఉపయోగించుకునేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలేవీ ఇప్పటి వరకు జరగలేదని కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి చెప్పింది సత్యం అని అన్నారు. అలాగే, ప్రతీది రాజకీయం చేయడం తగదని, తెలంగాణకు నీటి పారుదల, అభివృద్ధి అనేది చాలా ముఖ్యమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు.
#
Tags