ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నడిరోడ్డుపై పెట్రోల్తో దాడి
Published on Sat, 12/12/2015 - 14:26
నగరంలోని షాపూర్నగర్ ప్రధాన రహదారిపై దుండగులు పెట్రోల్తో దాడికి పాల్పడ్డారు. శనివారం మధ్యాహ్నం బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు రంగ, భుజంగ థియేటర్ సమీపంలో ఆటో నడుపుతున్న హనుమంతు అనే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం పరారయ్యారు. ఈ ఘటనలో ఆటో దగ్ధం కాగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కు సమాచారం అందించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కాగా, 108 వాహనం వెంటనే రాకపోవడంతో కాలిన గాయాలతో హనుమంతు పడిన అవస్థలు చూసి స్థానికులు చలించిపోయారు.
#
Tags