నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆటో డ్రైవర్ నిజాయితీ
Published on Tue, 09/02/2014 - 15:23
హైదరాబాద్: నిజాయితీకి మారు పేరుగా ఓ ఆటో డ్రైవర్గా నిలిచాడు. అతనికి దొరికిన దాదాపు రెండు లక్షల విలువైన వస్తువులను ఆశపడకుండా.. ఆ బ్యాగ్ను పోలీసులకు అప్పగించి ప్రశంసలందుకున్నాడు. హైదరాబాద్లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ సంఘటన జరిగింది.
ఓ ప్రయాణికుడు తన బ్యాగ్ను ఆటోలోనే మరచి వెళ్లాడు. అనంతరం ఆటోలో బ్యాగ్ను గుర్తించిన ఆటో డ్రైవర్ దాని యజమానికి అప్పగించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆచూకీ తెలియకపోవడంతో ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి బ్యాగ్ను అప్పగించాడు. దాన్ని యజమానికి అందజేయాల్సిందిగా పోలీసులను కోరాడు. బ్యాగ్లో మూడు తులాల బంగారం గొలుసు, లక్ష రూపాయిల విలువైన పట్టు చీరలు ఉన్నాయి. ఆటో డ్రైవర్ నిజాయితీని అందరూ మెచ్చుకున్నారు.
#
Tags