అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
'ఆ దేశస్థులను పంపించేయండి'
Published on Wed, 07/06/2016 - 15:45
హైదరాబాద్: ఎంఐఎం నేతలు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయనిక్కడ బుధవారం మాట్లాడుతూ హైదరాబాద్ లో అక్రమంగా నివసిస్తున్న పాక్, బంగ్లా, నైజీరియా దేశీయులను తక్షణమే ఇక్కడి నుంచి పంపేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు.
#
Tags