నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించారు'
Published on Thu, 10/29/2015 - 13:41
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వార్డుల విభజనపై బీజేపీ ఎమ్మెల్యే కె. లక్ష్మణ్ గురువారం హైదరాబాద్లో స్పందించారు. జీహెచ్ఎంసీ వార్డుల విభజన అశాస్త్రీయంగా ఉందని ఆయన ఆరోపించారు. అధికారపార్టీ తొత్తులుగా అధికారులు వ్యవహరించారని విమర్శించారు.
వార్డుల విభజనపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని వార్డులను తగ్గించారని ఉన్నతాధికారులపై కె.లక్ష్మణ్ మండిపడ్డారు.
#
Tags