దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముగిసిన సినారె అంత్యక్రియలు
Published on Wed, 06/14/2017 - 14:56
హైదరాబాద్: ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ముగిశాయి. సినారె అభిమానుల, కుటుంబీకుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. సాహితీ శిఖరాన్ని కడసారి చూసేందుకు కవులు, రచయితలు, భాషాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. అంతకుముందు బొగ్గులకుంటలోని సారస్వత్ పరిషత్ నుంచి సినారె అంతిమయాత్ర చేపట్టగా వేలాదిమంది పాల్గొని తుది వీడ్కోలు పలికారు.
#
Tags