ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహారాజా అగ్రసేన్కు కేసీఆర్ నివాళి
Published on Thu, 09/25/2014 - 11:53
హైదరాబాద్ : మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో జరిగిన ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు. అగ్రసేన్ జీ చిత్ర పటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 1969 ఉద్యమంలో అగర్వాల్స్ పాత్ర మరవలేనిదన్నారు. తెలంగాణలో వ్యాపారాలూ ప్రారంభించేవారికి సహకారం అందిస్తామని ఆయన అన్నారు. భవిష్యత్లో హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తుందని, అత్యున్నత పారిశ్రామిక పాలసీని అమలు చేస్తామన్నారు.
#
Tags