నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం'
Published on Sat, 03/12/2016 - 14:47
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రానికి 950 టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదని ఆరోపించారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో ఉదయం చర్చ జరిగింది.
#
Tags