కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మంత్రి తలసానిపై పోలీసులకు ఫిర్యాదు
Published on Tue, 05/24/2016 - 15:41
హైదరాబాద్: ఉపాధిని దెబ్బతీస్తున్నారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై మంగళవారం మోండామార్కెట్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేయలేదనే అక్కసుతో తమ డెయిరీ ఫాంలను పోలీసులచే తొలగించి వేస్తున్నారని స్థానిక బండిమెట్టుకు చెందిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు గోవులను అక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. వీటన్నిటి వెనుక తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పోలీస్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
#
Tags