amp pages | Sakshi

మంత్రి తలసానిపై పోలీసులకు ఫిర్యాదు

Published on Tue, 05/24/2016 - 15:41

హైదరాబాద్: ఉపాధిని దెబ్బతీస్తున్నారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై  మంగళవారం  మోండామార్కెట్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయలేదనే అక్కసుతో తమ డెయిరీ ఫాంలను పోలీసులచే తొలగించి వేస్తున్నారని స్థానిక బండిమెట్టుకు చెందిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు గోవులను అక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. వీటన్నిటి వెనుక తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

Videos

కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు

వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)