వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హామీలన్నీ బుట్టదాఖలేనా!
Published on Sat, 11/26/2016 - 01:42
మాట తప్పినందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి: తమ్మినేని
సాక్షి, కౌడిపల్లి/హైదరాబాద్: ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ బుట్టదాఖలు చేశారని, మాట తప్పినందుకు ఆయన ముక్కు నేలకు రాయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మహాజన పాదయాత్ర శుక్రవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో కొనసాగింది. ఆయన మాట్లాడుతూ దళితులకు మూడెకరాల సాగుభూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎన్నికల హామీగానే మిగిలిపోయాయని విమర్శించారు. పాదయాత్ర కౌడిపల్లి మండల కేంద్రం సమీపంలో వెరుు్య కిలోమీటర్ల మైలురారుుని దాటింది. ఈ నెల 28న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మెదక్ జిల్లా పొలంపల్లి నుంచి పాదయాత్రలో పాల్గొంటారు.
#
Tags