ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఏం చేద్దాం.. వెళ్దామా ఉందామా?'
Published on Thu, 12/03/2015 - 11:49
హైదరాబాద్: తన మద్దతుదారులు అనుచరులు, మాజీ కార్పొరేటర్లతో కాంగ్రెస్ పార్టీ నేత దానం నాగేందర్ గురువారం కీలక భేటీ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా పార్టీ మారడంపై ఆయనవారి నుంచి అభిప్రాయాలు కూడా కోరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ మారడంపై అనుచరుల మధ్యలో భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని కొందరు అనుచరుల కోరగా.. టీఆర్ఎస్ లోకి వెళ్దామని మరికొందరు దానానికి సూచించినట్లు చెప్పారు. కాగా, ఒక వేళ కాంగ్రెస్ లో ఉండాలంటే మొత్తం 150 డివిజన్ల అభ్యర్థుల ఎంపికను దానంకే అప్పగించాలని మాజీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అయితే, పార్టీ మార్పుపై మాత్రం దానం ఇంకా నోరు విప్పలేదు.
#
Tags