రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేడు డీఈఈసెట్ ఆన్లైన్ పరీక్ష
Published on Sat, 06/17/2017 - 01:48
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో (డీఎడ్) ప్రవేశాల కోసం శనివారం డీఈఈ సెట్–2017ను తొలిసారి ఆన్లైన్లో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. 55 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 42,754 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. తెలుగుమీడియంలో 27,686మంది, ఉర్దూ మీడియం 2,914మంది, ఇంగ్లిష్ మీడియంకు 12,154 మంది దరఖాస్తు చేశారు.
ఏ మీడియంలో పరీక్ష రాసేవారు ఆ మీడియంలోనే డీఎడ్ చదవాలి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉర్దూ మీడియం వారికి, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియం వారికి పరీక్షలుంటాయి. ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. హాల్ టికెట్లో ఇచ్చిన పాస్వర్డ్ను ఉప యోగించి లాగిన్ కావాలి.
ఏ మీడియంలో పరీక్ష రాసేవారు ఆ మీడియంలోనే డీఎడ్ చదవాలి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉర్దూ మీడియం వారికి, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియం వారికి పరీక్షలుంటాయి. ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. హాల్ టికెట్లో ఇచ్చిన పాస్వర్డ్ను ఉప యోగించి లాగిన్ కావాలి.
#
Tags