నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి
Published on Sat, 10/29/2016 - 03:43
ప్రజలకు గవర్నర్ దీపావళి శుభాకాంక్షలు..రాజ్భవన్లో వేడుకలు
హైదరాబాద్: దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు. దీపావళిని పురస్కరించుకుని శుక్రవారం రాజ్భవన్లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సరదాగా నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో గవర్నర్ దంపతులు పాల్గొని సందడి చేశారు. ఉద్యోగులు, వారి పిల్లలకు ఆటపాటల పోటీలు నిర్వహించారు. గవర్నర్ కార్యదర్శి హర్ప్రీత్సింగ్, గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి, ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పాల్గొన్నారు.
#
Tags