ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డ్యూయల్ డిగ్రీ కోర్సులు కొనసాగింపు
Published on Wed, 08/26/2015 - 04:45
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో 2013లో ప్రవేశపెట్టిన డ్యూయల్ డిగ్రీ, ల్యాటరల్ ఎంట్రీ కోర్సులను ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జీవో జారీ చేశారు. మేనేజ్మెంట్లో 5 ఏళ్ల డ్యూయల్ డిగ్రీ, ఐదున్నరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (ఇంజనీరింగ్-మేనేజ్మెంట్, ఫార్మసీ-మేనేజ్మెంట్), ఆరున్నరేళ్ల ఆర్కిటెక్చర్ మేనేజ్మెంట్ కోర్సులు, రెండేళ్ల ఎంసీఏ, ఎంసీఏలో ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ, మూడేళ్ల ఇంజనీరింగ్ టెక్నాలజీ, బీసీఏ, బీఎస్సీ (ఐటీ/సీఎస్) విద్యార్థులు ఎంసీఏ ద్వితీయ సంవత్సరంలో చేరే తదితర కోర్సులను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు.
#
Tags