నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మింట్ కాంపౌండ్లో ఉద్యోగుల ఆందోళన
Published on Tue, 06/14/2016 - 18:30
హైదరాబాద్: మింట్ కాంపౌండ్లో కరెంట్ షాక్తో ఒక ఉద్యోగి మృతి చెందటంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మహ్మద్ సిద్దిఖీ అనే కాంట్రాక్టు ఉద్యోగి మంగళవారం సాయంత్రం విధి నిర్వహణలో ఉండగానే ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై చనిపోయాడు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఉద్యోగులు సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అధికారులు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు.
#
Tags