ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఆత్మహత్య
Published on Sun, 02/12/2017 - 12:47
హైదరాబాద్: ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగవేటలో ఉన్న యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని మౌలాలి ఎస్పీనగర్ కాలనీలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న వంశీకృష్ణ(22) ఇటీవలే బీటెక్ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబంలో కలహాలు రేగుతుండటంతో.. మనస్తాపానికి గురైన వంశీకృష్ణ ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags