నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డివైడర్ను బైక్ ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
Published on Fri, 09/18/2015 - 15:13
ఆదిభట్ల(రంగారెడ్డి): సాగర్ రింగ్రోడ్డుపై శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. బాలాపూర్ జనప్రియ అపార్టుమెంట్లో ఉంటూ ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న రాహుల్(22) స్నేహితుడితో కలసి బైక్పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. వారు వెళ్తున్న వాహనం మన్నెగూడ ఆర్టీవో కార్యాలయం వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రాహుల్ అక్కడికక్కడే మృతి చెందగా అతడి స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి.
#
Tags