అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం
Published on Mon, 02/16/2015 - 13:56
హైదరాబాద్: హైదరాబాద్ నగరం ఉప్పల్ ప్రాంతంలో దేవేంద్రనగర్ కాలనీలో ఉన్న కృష్ణా ఫార్మా కంపెనీలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలో నిల్వ ఉన్న స్పిరిట్కు నిప్పు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. పరిశ్రమలో ఉన్న సిలిండర్లకు మంటలు అంటుకునే అవకాశం ఉండటంతో స్థానికలు భయాందోళనలో ఉన్నారు. షార్ట్ సర్కూట్తోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది.
#
Tags