జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్నేక్గ్యాంగ్పై ఐదు కేసులు నమోదు
Published on Sat, 08/30/2014 - 14:09
పాములు చూపించి బెదిరించి సామూహిక అత్యాచారం చేసిన స్నేక్గ్యాంగ్పై ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ ముఠా సభ్యులను పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ ముఠాకు చెందిన దయానీతో పాటు మరో నిందితుడిని కూడా పహాడిషరీఫ్ పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు.
స్నేక్గ్యాంగ్ మీద ఇప్పటివరకు ఐదు కేసులు నమోదుచేసినట్లు పహాడిషరీఫ్ పోలీసులు తెలిపారు. సామూహిక అత్యాచారం, వ్యక్తిని తీవ్రంగా కొట్టడం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, బెదిరింపుల కేసు, భూ కబ్జా కేసులు ఈ గ్యాంగు మీద నమోదయ్యాయి. కాగా, స్నేక్గ్యాంగ్ సభ్యులకు వచ్చేనెల నాలుగో తేదీ వరకు రిమాండ్ విధించారు.
#
Tags