అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విమానాలు ఆలస్యం.. ప్రయాణికుల ఇక్కట్లు
Published on Tue, 07/12/2016 - 12:15
శంషాబాద్: విమానాల ఆలస్యం ప్రయాణికులకు చిరాకును తెప్పించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కోల్కతాకు మంగళవారం ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన రెండు ఎయిర్ క్రాఫ్ట్ విమానాలు సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు విమానాలు 11.30 గంటల తర్వాత బయలుదేరతాయని విమానాశ్రయ సిబ్బంది చెప్పారు.
#
Tags