నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పరిశ్రమల ఏర్పాటుపై ఉచిత కౌన్సెలింగ్
Published on Wed, 06/10/2015 - 18:33
సనత్నగర్ (హైదరాబాద్): ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు భారతీయ యువశక్తి ట్రస్ట్ (బీవైఎస్టీ) ఆధ్వర్యంలో బేగంపేట్ మోతీలాల్ నెహ్రునగర్లోని సంస్థ కార్యాలయంలో గురువారం ఉచిత కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఈ కౌన్సెలింగ్ కొనసాగుతుంది. పరిశ్రమ నెలకొల్పడానికి కావలసిన వనరులు ఏమిటి ? రుణం పొందడమెలా ? మార్కెటింగ్ మెళకువలు తదితర అంశాల గురించి తెలియజేయనున్నారు. వివరాలకు ఫోన్: 040-2776 5774 నెంబర్లో సంప్రదించవచ్చు.
#
Tags