ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
29న గణేశ్ ఉత్సవ కమిటీ సమావేశం
Published on Sat, 08/27/2016 - 01:03
హైదరాబాద్: జంట నగరాల్లో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 29న సచివాలయంలో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు సీ బ్లాక్ నాలుగో అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగే ఈ సమావేశానికి గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు జంట నగరాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు.
ఇరిగేషన్, జీహెచ్ఎంసీతో పాటు పోలీసు అధికారులు ఇందులో పాల్గొంటారు. ఏర్పాట్లకు సంబంధించిన అధికారులందరూ హాజరు కావాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన విభాగం అంతర్గత మెమో జారీ చేసింది. గత ఏడాది గణేశ్ ఉత్సవ కమిటీ సమావేశంలో సీట్ల కేటాయింపుపై అభ్యంతరాలు, అసంతృప్తి కారణంగా వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఈసారి సాధారణ పరిపాలనా విభాగం అధికారులు సమావేశానికి సంబంధించిన సీట్ల కేటాయింపు వివరాలను సైతం ముందుగానే సభ్యులకు అందజేయడం గమనార్హం.
ఇరిగేషన్, జీహెచ్ఎంసీతో పాటు పోలీసు అధికారులు ఇందులో పాల్గొంటారు. ఏర్పాట్లకు సంబంధించిన అధికారులందరూ హాజరు కావాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన విభాగం అంతర్గత మెమో జారీ చేసింది. గత ఏడాది గణేశ్ ఉత్సవ కమిటీ సమావేశంలో సీట్ల కేటాయింపుపై అభ్యంతరాలు, అసంతృప్తి కారణంగా వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఈసారి సాధారణ పరిపాలనా విభాగం అధికారులు సమావేశానికి సంబంధించిన సీట్ల కేటాయింపు వివరాలను సైతం ముందుగానే సభ్యులకు అందజేయడం గమనార్హం.
#
Tags