నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వేధింపులతో విద్యార్థిని బలవన్మరణం
Published on Thu, 12/15/2016 - 09:36
షామీర్పేట(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా షామీర్పేట మండలంలో వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ... గ్రామానికి చెందిన శరణ్య(17) కేశవరంలోని బాలాజీ వెంకటేశ్వరస్వామి జూనియర్ కళాశాలలో సెకండియర్ చదువుతోంది. అయితే, ఆమెను గత కొంతకాలంగా ఇద్దరు యువకులు వేధిస్తున్నారు.
మనస్తాపం చెందిన శరణ్య ఈనెల 2వ తేదీన ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. అయితే, ఆమె బలవన్మరణానికి వేధింపులే కారణమని ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
#
Tags