googletag.pubads().enableSingleRequest(); //googletag.pubads().disableInitialLoad(); googletag.pubads().collapseEmptyDivs(true,true); googletag.enableServices(); }); amp pages | Sakshi

ఏపీ ఎక్కువ నీటిని వాడేస్తోంది

Published on Tue, 04/03/2018 - 02:27

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా జలాలను ఎక్కువగా వినియోగిస్తోందని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ఎక్కువ నీటిని వాడుకుంటోందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాశారు.

వినియోగించుకున్న నీటి వివరాలను సైతం ఏపీ వెల్లడించడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు సంబంధించి గ్రావిటీపై 55 వేల క్యూసెక్కుల నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును అభివృద్ధి చేసిందని, కానీ కచ్చితమైన నీటి ప్రవాహాన్ని లెక్కించే విధానమేదీ పోతిరెడ్డిపాడు వద్ద లేకపోవడంతో ఏపీ నీటి వాడకం వివాదాస్పదమవుతోందని ఈ లేఖలో మంత్రి ప్రస్తావించారు.  

Videos

ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..

మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..

ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..

మళ్లీ జగనే సీఎం..తేల్చేసిన కొమ్మినేని

రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..

రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్

వైఎస్సార్సీపీదే గెలుపు ఖాయం

సీఎం జగన్ కాన్ఫిడెన్స్..ప్రమాణస్వీకారానికి సిద్ధం

పోలింగ్పై పోస్టుమార్టం..

ఏలూరులో చల్లారని రగడ...

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)