నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెట్ టాప్ బాక్సుల ఏర్పాటుకు గడువు పెంపు
Published on Mon, 02/29/2016 - 19:43
హైదరాబాద్ : ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యతతో కూడిన టీవీ ప్రసారాలు పొందేందుకు నిర్దేశించిన డిజిటలైజేషన్ ప్రక్రియ(సెట్ టాప్ బాక్సులు) మూడో దశ గడువును మార్చి 31వరకు పొడిగిస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కేబుల్ నెట్వర్క్ డిజిటలైజేషన్పై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
కేబుల్ టీవీ ద్వారా ప్రసారాలు పొందుతూ ఇప్పటికీ సెట్ టాప్ బాక్సులు తీసుకోనివారికి మార్చి 31 వరకు గడువును పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. డిజిటలైజేషన్ ప్రక్రియను దశలవారీగా పూర్తి చేయాలని ట్రాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.
#
Tags