దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
100 కోట్లతో ఉద్యాన ప్రయోగశాలలు
Published on Tue, 09/13/2016 - 02:34
సాక్షి, హైదరాబాద్: ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రూ.100 కోట్లతో పరిపాలన భవనం, ప్రయోగశాలలు, పీజీ కళాశాల నిర్మించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాలలో సోమవారం నూతన కళాశాల, హాస్టల్ భవనాల ప్రారంభానికి హాజరై మాట్లాడారు. ఉద్యాన వర్సిటీ సాధించిన పరిశోధన విజయాలపై సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags