ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'పట్టిసీమతో సీమకు నీరివ్వడం ఎలా సాధ్యం'
Published on Fri, 08/14/2015 - 14:00
హైదరాబాద్ : ధవళేశ్వరంలో సరిపాడా నీటిమట్టం లేకుండా పట్టిసీమ ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారని వైఎస్ఆర్ సీపీ నేత విశ్వరూప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పట్టిసీమ నిర్మాణం వల్ల కృష్ణా డెల్టాలో 35 టీఎంసీల నీరు కోల్పోతామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరివ్వడం ఎలా సాధ్యమవుతుందున్నారు. పట్టిసీమ నిర్మాణం ఇంకా పూర్తికాలేదని, ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులన్నీ నాశిరకంగా ఉన్నాయంటూ విశ్వరూప్ ఆరోపించారు.
#
Tags