కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణ టీడీపీకి హెచ్చార్సీ లేఖ
Published on Wed, 09/14/2016 - 17:20
రైతు ఆత్మహత్యలపై సమాచారం అందించాలంటూ హెచ్చార్సీ తెలంగాణ టీడీపీని కోరింది. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను నివారించాలని కోరుతూ కొంతకాలం క్రితం తెలంగాణ టీడీపీ నేతలు హెచ్చార్సీని ఆశ్రయించారు. ఈ మేరకు స్పందించిన మానవ హక్కుల సంఘం తమకు మరింత సమాచారం అందించాలని కోరుతూ బుధవారం టీడీపీకి లేఖ రాసింది. దీనిపై తెలంగాణ టీడీపీ నేతలు స్పందించారు. హెచ్చార్సీ కోరిన మేరకు సమాచారం అందించేందుకు సంసిద్ధత ప్రకటించారు. వెంటనే అందజేస్తామన్నారు.
#
Tags