Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నగర యువతికి యూపీ గవర్నర్ అవార్డు అందజేత
Published on Wed, 12/14/2016 - 20:09
హైదరాబాద్: నగరానికి చెందిన యువతికి నాలెడ్జ్ అవార్డు దక్కింది. అల్వాల్ భూదేవినగర్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఆర్మీ అధికారి సయ్యద్ ఇబ్రహీం కుమార్తె సయ్యద్ బేబానస్రీకి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ నాలెడ్జ్ అవార్డ్ దక్కించుకుంది.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కెఎల్ఆర్ ఆనోరా దంత వైద్య కళాశాలలో బీడీఎస్ ఫైనలియర్ చదువుతున్న బేబానస్రీ కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో జరిగిన సైన్టిఫిక్ కన్వెన్షన్లో కట్టుడు పళ్ల విభాగంలో ప్రతిభ కనబర్చింది. దీంతో కింగ్ జార్జ్ యూనివర్సిటీ ఆమెకు ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్నాయక్ చేతుల మీదుగా అవార్డు అందించింది.
#
Tags