అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
చిన్నారుల పట్ల అసభ్య ప్రవర్తన
Published on Sat, 02/14/2015 - 09:35
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం రాంపల్లిలోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు దారుణానికి పాల్పడ్డాడు. 'ప్రేమాలయం' అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న రాంపాల్.. అక్కడ ఉన్న చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించ సాగాడు. దాంతో వేధింపులు ఎక్కువ కావటంతో ఆ చిన్నారులు ఈ విషయాన్ని చెల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై కీసర పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అయ్యింది.
కాగా నిర్వాహకుడు రాంపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ పునరావాస కేంద్రంలో ఉన్న 11మంది హెచ్ఐవీ పాజిటివ్ చిన్నారులతో పాటు మరో 18మందిని అక్కడ నుంచి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags