నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డిసెంబర్ కల్లా ఇంటింటికీ ఇంటర్నెట్
Published on Mon, 03/26/2018 - 02:57
సాక్షి, హైదరాబాద్: వచ్చే డిసెంబర్ నాటికి ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. కోటి కుటుంబాలకు 15 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
గ్రామాల్లోని పాఠశాలలు, కార్యాలయాలు, పీహెచ్సీలకు ఒక జీబీ స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందించి పౌర సేవలను సులభతరం చేస్తామని వెల్లడించారు. ఆదివారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు ప్రభాకర్, రామచందర్రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. హైదరాబాద్లో తాగునీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
#
Tags