వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఓయూకు పోతే కేసీఆర్పై చెప్పులే: జగ్గారెడ్డి
Published on Mon, 06/12/2017 - 03:52
సాక్షి, హైదరాబాద్: ఉద్యమానికి ఊపిరి పోసిన ఓయూకు వెళ్లాలంటేనే సీఎం కేసీఆర్ భయపడు తున్నాడని, ఇప్పుడు ఓయూలో టీఆర్ఎస్ సభ పెడితే కేసీ ఆర్పై రాళ్లు, చెప్పులే పడ్తాయని ప్రభుత్వ మాజీ విప్ టి.జయ ప్రకాశ్రెడ్డి (జగ్గారెడ్డి) హెచ్చరించారు. ఆదివారంనాడిక్కడ ఆయన మాట్లాడుతూ ఓయూ విద్యార్థుల పై సీఎం కేసీఆర్ కక్ష కట్టాడన్నారు.
కేసీఆర్తోపాటు ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఓయూకు పోయినా రాళ్లు, చెప్పులు పడ్తాయనే భయంతోనే ఎవరూ ఓయూలో సభ పెట్టకుండా ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. ఓయూలో రాహుల్గాంధీతో సమావేశం పెడ్తామని చెప్పినందుకే అక్కడ సభలు పెట్టకుండా ఆంక్షలు పెడుతున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.
కేసీఆర్తోపాటు ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఓయూకు పోయినా రాళ్లు, చెప్పులు పడ్తాయనే భయంతోనే ఎవరూ ఓయూలో సభ పెట్టకుండా ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. ఓయూలో రాహుల్గాంధీతో సమావేశం పెడ్తామని చెప్పినందుకే అక్కడ సభలు పెట్టకుండా ఆంక్షలు పెడుతున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.
#
Tags