నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్ష
Published on Sun, 04/03/2016 - 10:27
రెండు తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష ఈరోజు ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 5.00 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఆంధ్రప్రేదశ్లోని విజయవాడ, తిరుపతి, విశాఖ, గుంటూరులలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ప్రారంభమైంది.
ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షకు హాజరు కానివ్వం అనే నిబంధన ఉండటంతో విద్యార్థులు ఉదయం నుంచే పరీక్ష కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. చివరి నిమిషంలో పరీక్షా కేంద్రాలకు వచ్చిన వారు ఉరుకులు పరుగులు వేస్తూ కనిపించారు.
#
Tags