నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైతు సమస్యలపై సభలో ప్రకటన చేయనున్న కేసీఆర్
Published on Mon, 09/28/2015 - 11:03
హైదరాబాద్: పంటలు సరిగా పండక, అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసకుంటున్నరైతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగతున్న నేపథ్యంలో.. రైతు సమస్యలపై సీఎం కేసీఆర్ రేపు (మంగళవారం) అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. ప్రశ్నోత్తరాలు లేకుండానే మంగళవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభంకానుంది. శాసన సభ, శాసన మండలిలలో రైతు సమస్యలపై ప్రత్యేక చర్చజరగనుంది.
#
Tags