వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈ ఏడు గణేషుడు ఇలా..
Published on Sat, 07/02/2016 - 17:35
హైదరాబాద్ : దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వినాయకుడిగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ గణేషుడు వినాయక చవతికి సిద్ధమవుతున్నాడు. ఈ సారి 'శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి' గా పార్వతీ పుత్రుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. దీనికి సంబంధించిన చిత్రాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం విడుదల చేశారు. గణపతి విగ్రహానికి కుడిచేతి వైపు తిరుమల వేంకటేశ్వరస్వామి, ఎడమచేయి వైపు గోవర్ధన గిరిధారియైన శ్రీకృష్ణుడి విగ్రాహాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించనున్నట్లు విగ్రహ కమిటీ తెలిపింది.
#
Tags