Watch Live: కర్నూలులో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ట్యాంక్బండ్పై కొండా లక్ష్మణ్ విగ్రహ ఏర్పాటు
Published on Fri, 09/22/2017 - 02:25
► తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీర్మానం
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్బండ్పై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీర్మానించింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 5వ వర్ధంతిని గురువారం హైదరాబాద్లో నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమారస్వామి తదితరులు ఘనంగా నివాళులర్పించారు.
#
Tags