నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నోట్ల క్యూ లో వృద్ధుడి మృతి
Published on Tue, 11/15/2016 - 16:19
హైదరాబాద్: సికింద్రాబాద్ వెస్ట్ మారేడు పల్లి ఆంధ్రా బ్యాంక్ వద్ద విషాదం చోటు చేసుకుంది. పెద్ద నోట్ల మార్పిడి కోసం వచ్చిన ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వివరాలివీ.. బ్యాంకులో రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేసేందుకు లక్ష్మీనారాయణ అనే రిటైర్డు ఉద్యోగి వెళ్లారు. ఆయన ఉదయం నుంచి క్యూలో ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడికి వారు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా కన్నుమూశాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags