ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మద్యానికి డబ్బివ్వలేదని యాసిడ్ తాగాడు
Published on Fri, 04/24/2015 - 23:35
హైదరాబాద్ : మద్యానికి బానిసైన ఓ వక్తి తాగడానికి డబ్బు ఇవ్వలేదని యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై నర్సయ్య కథనం ప్రకారం... మల్లాపూర్ బ్రహ్మపురి కాలనీకి చెందిన బి.గోపాల్ (60) మద్యానికి బానిసయ్యాడు.
శుక్రవారం మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని కుటుంబ సభ్యులను అడగ్గా... అందుకు వారు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన గోపాల్ బాత్రూంలోకి వెళ్లి క్లీనింగ్ యాసిడ్ తాగాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న గోపాల్ను నాచారం ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags