అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
హరీష్రావు, భట్టి వాగ్వాదం
Published on Tue, 03/22/2016 - 16:55
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా తెలంగాణను ప్రభుత్వం మహారాష్ట్రకు తాకట్టు పెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, భారీగా పెంచిన వ్యయాలపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు, భట్టి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. భట్టి మాట్లాడుతూ...ప్రభుత్వ సొంత ప్రయోజనాల కోసమే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.36 వేల కోట్ల నుంచి రూ. 86 వేల కోట్లకు పెంచారని విమర్శించారు.
#
Tags