చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'సాగర్ ఆధునీకరణ పనులకు 8 ఏళ్లా?!'
Published on Fri, 09/30/2016 - 18:35
హైదరాబాద్: నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆధునీకరణ పనులు 8 ఏళ్లుగా కొనసాగుతుండటంపై నీటి పారుదల శాఖా మంత్రి హరీష్రావు విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సూచించారు. శుక్రవారం ఆ శాఖ అధికారులు ఆయనకు నివేదిక సమర్పించారు.
సాగర్ ఎడమ కాల్వ ఆధునీకరణలో భాగంగా ఏ ప్యాకేజీల పనులు ఏ మేరకు పూర్తయ్యాయో వివరించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి కాగా మిగతా వాటిని వేగంగా చేస్తున్నట్లు చెప్పారు. ఎడమ కాల్వ అభివృధ్ధి కోసం ప్రపంచబ్యాంకు నిధులతో మొత్తం రూ.1,611 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పనులు పూర్తయితే ఎడమ కాల్వ కింద 1.50లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది.
#
Tags