విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎంఎంటీఎస్ రైళ్ల పాక్షిక రద్దు
Published on Wed, 04/27/2016 - 23:11
హైదరాబాద్ : వివిధ రూట్లలో నడుస్తున్న 6 ఎంఎంటీఎస్ సర్వీసులను పాక్షికంగా రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ తెలిపారు. మే 1 నుంచి జూలై 31 వరకు ఈ పాక్షిక రద్దు కొనసాగనుంది. లింగంపల్లి-ఫలక్నుమా, సికింద్రాబాద్-ఫలక్నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి, ఫలక్నుమా-లింగంపల్లి మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ సర్వీసులను సికింద్రాబాద్-ఫలక్నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి, ఫలక్నుమా-సికింద్రాబాద్ మధ్య రద్దు చేస్తారు.
ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండే సమయంలో 6 సర్వీసులను పాక్షికంగా రద్దు చేయడం వల్ల, రద్దీ అధికంగా ఉండే సమయాల్లో సర్వీసులు పెంచేందుకు ఏ మేరకు అవకాశం లభించగలదనే అంశాన్ని తెలుసుకొనేందుకు 3 నెలల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు.
#
Tags