నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముస్లిం ఉద్యోగులకు పని వేళల కుదింపు
Published on Sun, 06/05/2016 - 02:18
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు వీలుగా ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు పని వేళలను కుదించింది. అన్ని కార్యాలయాలు, పాఠశాలల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ గంట ముందుగా విధుల నుంచి వెళ్లేందుకు అనుమతిచ్చింది.
ఈ మేరకు శనివారం అన్ని కార్యాలయాలకు సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా సర్క్యులర్ జారీ చేశారు. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులను ప్రభుత్వ పనిదినాలన్నింటా సాయంత్రం 4 గంటలకు విధుల నుంచి వెళ్లేందుకు అనుమతించాలని అందులో పేర్కొన్నారు. నెలవంకను బట్టి రంజాన్ మాసం ప్రారంభమయ్యే జూన్ 6 లేదా 7వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఈ వెసులుబాటును ఇస్తున్నామన్నారు.
#
Tags