మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రంజీట్రోఫీ క్రికెట్ క్వార్టర్ ఫైనల్స్
Published on Tue, 02/17/2015 - 21:28
రోహతక్ : 2014-15 జాతీయ రంజీట్రోఫీ క్రికెట్ పోటీల్లో భాగంగా జరిగుతున్న మ్యాచ్ లో మహారాష్ట్ర మొదటి ఇన్నింగ్స్ లో91పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ప్రారంభించిన ఆంధ్ర జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 138 పరుగులకు ఆలౌటైంది. ప్రశాంత్ 28, శ్రీరాం 31, ఏజి ప్రదీప్ 27 పరుగులు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో సంక్లేచ 45 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు. మరో బౌలర్ 45 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఖండేలవాల 47 పరుగులు చేశాడు. కెఎం జాదవ్ 81బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆంధ్ర జట్టులో శివకుమార్ 54 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మరో బౌలర్ స్టీఫెన్ 31 పరుగులిచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
#
Tags